Home » AP Election 2024
పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
---|---|---|---|
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
151 |
![]() |
23 |
![]() |
1 |
![]() |
0 |
![]() |
0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
102 |
![]() |
67 |
![]() |
4 |
![]() |
2 |
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..
గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం గురజాల నియోజకవర్గ సమీక్షలో నేతలతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...
సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (Former MP Margani Bharat) ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఎవరు ఏమనుకుంటే మాకేంటి..? మా పనులు సక్రమంగా సాగాలి..! పైసలు జేబులోకి రావాలి..! మా అవినీతి, అక్రమాలకు కొమ్ముకాస్తే టీడీపీలోకి వచ్చేందుకు మేము సిద్ధం అంటూ..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) వైసీపీ(YSRCP) ఘోర పరాజయం చెందడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈ నైరాశ్యంలో తమ ఓటమికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు.
కేకే సర్వే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు..! ఎందుకంటే.. 2019, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందని, అది కూడా 151 సీట్లకు పైగానే వస్తాయని చెప్పిన కేకే సర్వే.. 2024లో ఘోర పరాజయం పాలవుతుందని కూడా ఇదే సర్వే సంస్థ చెప్పింది...
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్కు..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై ఉన్న కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన..