• Home » West Godavari

West Godavari

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

Flexi Controversy: వైసీపీకి మరో షాక్.. వివాదాస్పద ఫ్లెక్సీపై కేసు నమోదు

మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యహహారానికి సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Dwarka Tirumala: భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు

Dwarka Tirumala: భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పాలక మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

Brahma Kamalam: కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు

అద్భుతమైన వాసనతో ఉండే బ్రహ్మ కమలం అర్థరాత్రి సమయంలో వికసించి కొన్ని గంటలు మాత్రమే ఉండి వాడిపోతాయి. మామూలుగా బ్రహ్మకమలం ఒకటి పూస్తేనే జనం అద్భుతంగా చూస్తుంటారు.

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.

Srinivas Varma: జగన్ హయాంలో ఒక్క డీఎస్సీని నిర్వహించలేదు.. శ్రీనివాస్ వర్మ ఫైర్

Srinivas Varma: జగన్ హయాంలో ఒక్క డీఎస్సీని నిర్వహించలేదు.. శ్రీనివాస్ వర్మ ఫైర్

గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.

తల్లి, తమ్ముడిని చంపి.. పోలీసులకు ఏం చెప్పాడంటే

తల్లి, తమ్ముడిని చంపి.. పోలీసులకు ఏం చెప్పాడంటే

తండ్రి చనిపోవడంతో మతిస్థిమితం కోల్పోయాడు. ఆపై తల్లి, తమ్ముడిని కూడా దారుణంగా హత్య చేశాడు. తరువాత పోలీసులతో సదురు వ్యక్తి చెప్పిన మాటలు షాక్‌కు గురయ్యేలా చేశాయి.

Drunk Men Attacked Constables: అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే

Drunk Men Attacked Constables: అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబుల హంగామా.. ఏం జరిగిందంటే

అర్ధరాత్రి నడిరోడ్డుపై మందుబాబులు నానా హంగామా చేశారు. ఏకంగా కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Minister Nimmala: జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ఫైర్

Minister Nimmala: జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ఫైర్

గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి