Home » BJP
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.
తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతోందని అన్నారు.
మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది. దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది.
గోవుల అక్రమ రవాణాపై బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. ఆయనను 'పేరుమోసిన క్రిమినల్'గా అభివరిస్తూ, ఖాన్కు చెందిన కేసులను తాను వ్యక్తిగతంగా హ్యాండిల్ చేస్తానని అన్నారు.
పశ్చిమబెంగాల్ను పాలకుల ఇష్టానుసారం పాలించే వారని, ఇప్పుడు ఆ స్థానే చట్టబద్ధ పాలనను రాష్ట్రంలో తీసుసు వచ్చామని ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు.
దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేశ్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో త్వరలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది.
అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.