• Home » BJP

BJP

వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ నేత తీవ్ర విమర్శలు..

వందేమాతర వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ నేత తీవ్ర విమర్శలు..

జాతీయ గేయం 'వందే మాతరం' విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

మంత్రి పొంగులేటికి సవాల్‌.. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు.

వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్‌..

వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్‌..

వందేమాతరం గీతం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్పష్టం చేసింది.

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..

నేను అద్దె కట్టుకోవాలి.. బీజేపీకి రాజీనామాపై షెహజాద్‌ పూనావాలా..

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. బీజేపీని వీడటం వెనుక రాజకీయ విభేదాలు లేవని, ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే పార్టీ నుంచి తప్పుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి..

బీజేపీ అధిష్ఠానం.. పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు..

బీజేపీకి షెహజాద్ పూనావాలా మరోసారి రాజీనామా లేఖ.. ఆమోదించాలని విజ్ఞప్తి..

బీజేపీకి షెహజాద్ పూనావాలా మరోసారి రాజీనామా లేఖ.. ఆమోదించాలని విజ్ఞప్తి..

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి పార్టీకి రాజీనామా లేఖ సమర్పించారు. గతంలో ఆయన పంపిన రాజీనామా లేఖను బీజేపీ తిరస్కరించింది.

దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం..

దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది.

కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ: పీవీఎన్ మాధవ్

కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ: పీవీఎన్ మాధవ్

కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎత్తిపొడుపు మాటలు సరికాదంటూ.. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన కీలకమని చెప్పింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనసేన, బీజేపీ పొత్తుపై సస్పెన్స్..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనసేన, బీజేపీ పొత్తుపై సస్పెన్స్..

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి