• Home » Janasena

Janasena

పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించిన పవన్.. ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం..

పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించిన పవన్.. ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం..

చాలా రోజుల తర్వాత పవన్ మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం.

Elections: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌

Elections: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌

స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

అధికారులు వల్లే మా కార్యకర్తకు అన్యాయం జరిగింది: ఎంపీ బాలశౌరి

అధికారులు వల్లే మా కార్యకర్తకు అన్యాయం జరిగింది: ఎంపీ బాలశౌరి

జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం నిర్మిస్తున్న ఇంటిని మచిలీపట్నం మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు.

 జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన

జగన్ అండ్ కో వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి: జనసేన

వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్

దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా సంబరాలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు.

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

జనసేన పార్టీ బలోపేతానికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కుటుంబం లాంటిదని.. హై కమాండ్ ఆదేశిస్తే స్థానిక ఎన్నికల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు

నా భార్య గెలుపు.. పవన్‌ కళ్యాణ్‌కు ఇదే నా గిఫ్ట్: నాగేశ్వరరావు

నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపుపై భర్త నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు పవన్‌ కళ్యాణ్‌కు తాము ఇచ్చే బహుమానం అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి