• Home » Pawan Kalyan

Pawan Kalyan

రాజధాని అమరావతి అజేయం

రాజధాని అమరావతి అజేయం

ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం శుభపరిణామం...

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నేడు అమరావతి ‘అజేయమైన శక్తిగా అవతరించిందని తెలిపారు.

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..

రాజధాని అమరావతి బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది: డిప్యూటీ సీఎం పవన్

చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది: డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రస్థానం, చంద్రబాబు నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్..

ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు.

రామ్‌చరణ్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన డిప్యూటీ సీఎం పవన్..

రామ్‌చరణ్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన డిప్యూటీ సీఎం పవన్..

రామ్‌చరణ్ కంటికి గాయం అవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మాట ఇచ్చాం.. పనులు చేస్తాం.. గిరిజనులకు పవన్ కల్యాణ్ భరోసా

మాట ఇచ్చాం.. పనులు చేస్తాం.. గిరిజనులకు పవన్ కల్యాణ్ భరోసా

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' సందడి.. ఏపీలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

'ఉస్తాద్ భగత్ సింగ్' సందడి.. ఏపీలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలైన తొలి 10 రోజులపాటు ప్రత్యేక ధరలను అమలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి