Home » Chandra Babu
టీ-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ప్రశంసించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగాల్లో జిల్లా ర్యాంకు ఎగబాకింది.
క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పందించారు.
పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ కాబోతోంది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకువస్తుంది. భారతదేశ 'వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో' భార్య కూడా ఉంది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించబోతున్నారు. కన్హా శాంతి వనం అధ్యక్షుడు అయిన కమలేష్ డి.పటేల్ దాజీతో భేటీ కాబోతున్నారు.