• Home » Chandra Babu

Chandra Babu

పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..

పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..

టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ప్రశంసించారు.

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

Chittoor: జిల్లాకు పరిశ్రమల క్యూ

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాకు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమల రంగాల్లో జిల్లా ర్యాంకు ఎగబాకింది.

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాము: సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాము: సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు.

సత్యమే గెలిచింది.. నిజాయతీ నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు

సత్యమే గెలిచింది.. నిజాయతీ నిలిచింది: మంత్రి అచ్చెన్నాయుడు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పందించారు.

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి

పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక

CM:24న నగరికి ముఖ్యమంత్రి రాక

నగరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

Krishna water: కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు

త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి హంద్రీనీవా జలాలను కల్యాణ్‌డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది.

AP Cabinet meeting: సోమవారం భేటీ కానున్న ఏపీ కేబినేట్.. పలు కీలక అంశాలపై చర్చ..

AP Cabinet meeting: సోమవారం భేటీ కానున్న ఏపీ కేబినేట్.. పలు కీలక అంశాలపై చర్చ..

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ కాబోతోంది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

Nara Lokesh: మా ఫ్యామిలీతో పోటీ.. ఎన్నికల కంటే కష్టం: నారా లోకేష్

Nara Lokesh: మా ఫ్యామిలీతో పోటీ.. ఎన్నికల కంటే కష్టం: నారా లోకేష్

నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకువస్తుంది. భారతదేశ 'వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో' భార్య కూడా ఉంది...

Kanha Shanti Vanam: కన్షా శాంతి వనాన్ని దర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

Kanha Shanti Vanam: కన్షా శాంతి వనాన్ని దర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించబోతున్నారు. కన్హా శాంతి వనం అధ్యక్షుడు అయిన కమలేష్ డి.పటేల్ దాజీతో భేటీ కాబోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి