Home » Chandra Babu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు.
ఏపీ-లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది.
ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన తెలిపారు. కడప జిల్లాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తనను అభినందించిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ గొప్ప మార్పులోకి అడుగుపెడుతోందని కొనియాడుతూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి..
స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్ పురస్కారం లభించింది.
రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే ఏ జిల్లాలోనూ కరవు అనే మాట రాదని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను బాగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల సందర్శనలో పేర్కొన్నారు. గతంలో పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదని, రివర్స్ అయ్యిందన్నారు.
జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..