ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan Praja Darbar: పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..

ABN, Publish Date - Nov 25 , 2025 | 08:20 PM

జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా..

జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జగన్‌ను కలిసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలు.. క్యాంప్ కార్యాలయం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Nov 25 , 2025 | 08:22 PM