Home » Trending Videos
ఓ చిరుత పులికి బాగా దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్లింది. రోజూ లాగానే ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతోంది. తీరా గుక్కెడు నీళ్లు కూడా తాగకముందే.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
హర్యానాలో బీజేపీ మంత్రి, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూ అక్రమాల కేసు విషయంలో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. ఎస్పీ ఖైతల్ ఉపాసనని ఆదేశించారు.
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులకు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వధువు మంటపంలోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఫొటోగ్రాఫర్ ఆమెను వీడియో తీస్తున్నాడు. వీడియో తీసే క్రమంలో వెనక్కు నడవాల్సి వచ్చింది. అయితే..
మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య.. ఇటీవల ఓ రోజు భర్తను మంచానికి కట్టేసింది. అయితే కొడుకును కోడలు మంచానికి కట్టేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. చివరకు ఏం చేసిందంటే..
ఓ బ్రిటిష్ వ్యక్తి మాంచెస్టర్లోని ఒక భారతీయ రెస్టారెంట్కు వెళ్లాడు. లోపల గులాబ్ జామున్ బాక్స్ను కొన్నాడు. బాక్స్ ఓపెన్ చేసి, దాని టేస్ట్ చూడగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో మీరే చూడండి..
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..
ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..
భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు. భార్య ఫోన్ చూస్తుండగా.. ఆమె పక్కనే భర్త కూర్చున్నాడు. భార్య భుజంపై చేయి వేసి తన ప్రేమను చూపించాడు. ఇందులో అవాక్కడానికి, నవ్వుకోవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. ఇంతకీ ఇతను ఏం చేశాడో మీరే చూడండి..
రోడ్డు పక్కనే ఉన్న దాబాలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూర్చుని టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంతా సరదాగా ఉన్న సమయంలో సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ దాబా వద్దకు రాగానే.. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..
కొందరు వ్యక్తులు పడవలో సముద్రంలోకి వెళ్లారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత.. చేపల కోసం వెతుకుతున్న క్రమంలో వారికి దూరంగా ఓ పెద్ద తిమింగలం కనిపించింది. అది ఎటూ కదలకుండా ఉండడం చూసిన వారు.. చివరకు ఏం చేశారో మీరే చూడండి..