Home » Viral Videos
యువత రీల్స్ మోజులో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు థార్ కారును రెంట్కు తీసుకుని రీల్స్ చేద్దామనుకున్నాడు. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది
ముఖ్యంగా కొందరు వ్యక్తులు చేసి రిస్కీ స్టంట్లకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఇద్దరు మహిళల ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఓ వ్యక్తి ఫోన్లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ..
ఓ పులి నీళ్లు తాగడానికి వెళ్లింది. ఇందులో భయపడడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. పులి నీళ్లు తాగడానికి వెళ్లిన దాంట్లో భయపడే సందర్భం లేకున్నా కూడా.. నీళ్లు తాగే సమయంలో జరిగిన ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది..
ఓ వ్యక్తి నీటిలోకి దిగే ఓ నీటి కుంట వద్దకు వెళ్లాడు. అందులో నీరు మొత్తం పచ్చగా రంగు మారి ఉన్నాయి. అయితే ఆ నీటిలో అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసేందుకు అతను ఓ ప్రయత్నం చేశాడు.
చలికాలంలో చాలా మంది రూమ్ హీటర్లు కొనుక్కుని ఇళ్లను వెచ్చగా మార్చుకుంటున్నారు. అంత ఖర్చు చేయలేని ఒక వ్యక్తి బుర్రకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణ చేశాడు. చాలా చవకగా ఇటుకతో రూమ్ హీటర్ తయారు చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు ఆ కుర్రాడిని ప్రశంసిస్తున్నారు
బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..
భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల వాళ్లు సాధించిన సెంచరీలు, అద్భుతమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. వీటిలో భారత బ్యాటర్లు సూర్యవంశీ, రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీల వీడియోలు ఉన్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్, సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్సీయూ అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధిచి పరీక్షలు నిర్వహించారు.