Home » Viral Videos
ప్రస్తుత చలికాలంలో ఎక్కువ ఓపెన్గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే. చుట్టు పక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు. చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు.
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
టీవీలో సినిమాలు, సీరియళ్లు చూస్తున్నట్లు మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, కాస్ట్యూమ్స్, ఫర్ఫ్యూమ్స్కు సంబంధించిన యాడ్స్ విపరీతంగా ఉంటాయి. వీటిలో కొన్ని యాడ్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. కొన్ని ఫర్ఫ్యూమ్స్కి సంబంధించి యాడ్స్లో
జంతువుల మధ్య జాతి వైరం అనేది సహజం. ఒక జాతికి చెందిన జంతువును మరో జాతి జంతువు దగ్గరకు రానివ్వదు. రెండూ పక్కక పోవడం గానీ.. లేదా రెండూ పోట్లాడటం గానీ చేస్తాయి. అదే సమయంలో సజాతి జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు పోరాటం జరుగుతుంటుంది.
తమిళనాడులోని విల్లుపురంకు సమీపంలో హైవేపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఆ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జయిపోయింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్లాగర్ కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు
సహజ సౌందర్యానికి విలువ లేకుండా పోయింది. ఎలా ఉన్న వారినైనా అందంగా మార్చేసే సరికొత్త మేకప్ అందుబాటులోకి వచ్చింది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.
చలికాలంలో, ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశంలో ప్రజలు ఎలా నివసిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో మీకు తెలుసా? రష్యాలోని యాకుట్స్క్ నగరం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఏడేళ్ల తరువాత ఇండియాకు వచ్చిన ఓ ఎన్నారై మన దేశం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ అభిప్రాయంపై జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.