• Home » YCP

YCP

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఏపీ శాసనమండలిలో వైసీపీ చేసింది మహాపచారం అంటూ ఛైర్మన్ ఛాంబర్‌ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసనకు దిగారు. హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్‌కు తెలిపారు కూటమి సభ్యులు.

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

కాపులను ఇబ్బంది పెట్టి 'తగ్గేదేలే' అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్

కాపులను ఇబ్బంది పెట్టి 'తగ్గేదేలే' అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు.

11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైసీపీ సభ్యులు కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు.

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ర్యాలీలు నిర్వహించడంతో పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను అతిక్రమించారని, ర్యాలీల కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు

హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ బుధవారం నాడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్

తిరుమలతో రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీకి భానుప్రకాష్ వార్నింగ్

వైసీపీ నేతలపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో రాజకీయాలు చేస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. టార్గెట్ తిరుమలగా వైసీపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు..

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి