Home » YCP
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరి ప్రోద్భలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు.
వైసీపీ నేతలకు హడావుడి ఎక్కువ.. ఆదరణ తక్కువ. ముందుగా ఆర్భాటంగా ఆరంభించడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెన్ను చూపి వెనుతిరగడం రివాజుగా మారింది. మెడికల్ కాలేజీల విషయంలో ఇదే జరిగింది.
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా..
జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.
కోర్టుకు వెళ్లే సమయంలో అంత ఆర్భాటం అవసరమా అంటూ జగన్పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందన్నారు.
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు...