• Home » YCP

YCP

MP Kesineni: మెడికల్ కాలేజీ అంశం.. లోక్‌సభలో వైసీపీ వైఖరిని ఎండగట్టిన ఎంపీ

MP Kesineni: మెడికల్ కాలేజీ అంశం.. లోక్‌సభలో వైసీపీ వైఖరిని ఎండగట్టిన ఎంపీ

మెడికల్ కాలేజీల అంశంపై లోక్‌సభలో వైసీపీకి ఎంపీ కేశినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు.

Nellore politics: టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. జగన్‌కు షాక్‌

Nellore politics: టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. జగన్‌కు షాక్‌

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిగ్ షాక్‌ ఇచ్చారు. కార్పొరేటర్ కరీముల్లా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.

Minister Subhash: పులులు, సింహాలన్నారు.. గ్రామ సింహాలయ్యారు.. కొడాలిపై మంత్రి ఎద్దేవా

Minister Subhash: పులులు, సింహాలన్నారు.. గ్రామ సింహాలయ్యారు.. కొడాలిపై మంత్రి ఎద్దేవా

కొడాలి నానిపై మంత్రి సుభాష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పులులు, సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.

Nellore Corporators Selfie Video: పొరపాటున వైసీపీలో చేరాం..టీడీపీ లోనే ఉంటాం

Nellore Corporators Selfie Video: పొరపాటున వైసీపీలో చేరాం..టీడీపీ లోనే ఉంటాం

నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారు.

Ananthapur News: జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు

Ananthapur News: జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

Yarlagadda Venkatrao: వైసీపీవి పిచ్చి ప్రేలాపనలు: ఎమ్మెల్యే యార్లగడ్డ

అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మండిపడ్డారు. లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు.

Palle Raghunath Reddy: మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Palle Raghunath Reddy: మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరే్ంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.

Pulivendula Politics: సొంత ఇలాకాలో జగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ

Pulivendula Politics: సొంత ఇలాకాలో జగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ

మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.

Janasena: కూటమిపై అసత్య ఆరోపణలు చేశారో.. ఇక ఊరుకునేది లేదు..

Janasena: కూటమిపై అసత్య ఆరోపణలు చేశారో.. ఇక ఊరుకునేది లేదు..

వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి