Home » YCP
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్క్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ (YCP), ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శలు గుప్పించారు.
జగన్ ప్రభుత్వం 3 రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ 2023 (Union budget)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు (MP Rammohan Naidu) ఆరోపించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) విమర్శలు గుప్పించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kottam Reddy Sridhar Reddy) వ్యాఖ్యలు, ఆరోపణలపై సీఎంతో చర్చింమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) అన్నారు.
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీలు ఎంపీ మిథున్రెడ్డి (MP Midhun Reddy), మోపిదేవి వెంకటరమణ స్పందించారు.
అది కాల్ రికార్డ్ మాత్రమే.. కాల్ రికార్డ్ను ట్యాపింగ్ అంటే ఎలా? అతని ఫ్రెండ్ కాల్ రికార్డ్ చేసి బయటికి పంపారు. ట్యాపింగ్ అని
కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు.