ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం..

ABN, First Publish Date - 2025-05-11T13:31:31+05:30

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు హాజరుకవాలంటూ కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు హాజరుకవాలంటూ కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులూ ఇంతవరకూ విచారణకు హాజరుకాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-05-11T13:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising