• Home » Trending News

Trending News

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లో పూర్ణిమా స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Mosquitoe History: మొదటి దోమ ఎప్పుడు పుట్టింది..  వీటి చరిత్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

Mosquitoe History: మొదటి దోమ ఎప్పుడు పుట్టింది.. వీటి చరిత్ర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో..

Viral Video: గంగానదిపై మృతదేహానికి అంత్యక్రియలు.. అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: గంగానదిపై మృతదేహానికి అంత్యక్రియలు.. అనుమానం వచ్చి దుప్పటి తీసి చూడగా.. షాకింగ్ సీన్..

కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..

Optical illusion: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. అవేంటో కనుక్కుంటే మీకు తిరుగులేనట్లే..

Optical illusion: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. అవేంటో కనుక్కుంటే మీకు తిరుగులేనట్లే..

ఇక్కడ మీకు రెండు ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. టేబుల్‌పై సాసర్ ఉంది. అతడి పక్కనే ఓ పెద్ద గొడుగు ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. అయితే ఈ రెండు చిత్రాల్లో 3 తేడాలున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు మీరూ ప్రయత్నించండి..

Rajanna Sircilla District: ఆత్మహత్య చేసుకున్న తల్లి.. విషయం తెలిసిన కొడుకు.. చివరకు..

Rajanna Sircilla District: ఆత్మహత్య చేసుకున్న తల్లి.. విషయం తెలిసిన కొడుకు.. చివరకు..

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి.. నరకం చూపించే కొడుకులు ఉన్న రోజులివి. అయితే అంతా ఇలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లి ఇక లేదని తెలిసి ఓ కొడుకు చేసిన పనికి.. అంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు..

Telangana Panchayat Elections:  ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. కారణమిదే..

Telangana Panchayat Elections: ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. కారణమిదే..

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ లీగల్‌ సెల్‌ను..

Viral News: ఇంటి ముందు బావి తవ్వుతుండగా జిగేల్‌మన్న కళ్లు.. ఏముందా అని చూడగా..

Viral News: ఇంటి ముందు బావి తవ్వుతుండగా జిగేల్‌మన్న కళ్లు.. ఏముందా అని చూడగా..

ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు. అయితే సగం తవ్వగానే అతడికి మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో రాయి అనుకుని అతను బయటికి తీసి పక్కన పెట్టాడు. అయితే ..

Complaint Against Former Minister Jagadish Reddy: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫిర్యాదు..

Complaint Against Former Minister Jagadish Reddy: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫిర్యాదు..

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. గాంధీ భవన్‌లో గురువారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై.. ప్రజల సమస్యలు వింటున్నారు. ఈ సందర్భంగా70 ఏళ్ల వృద్ధుడు మంత్రుల ఎదుట తన సమస్యను విన్నవించుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి