Home » Trending News
కెనడా నుంచి తిరిగొచ్చాక ఉద్యోగ వేటలో నానా ఇక్కట్ల పాలవుతున్న ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది. సదరు వ్యక్తి ఇబ్బందులను విన్న నెటిజన్లు తమకు తెలిసిన సలహాలు, సూచనలు చేశారు.
ఇటీవల కాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు
ఇక్కడ మీకు ఓ వంట గది కనిపిస్తుంది. ఈ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అయితే ఈ వంట గదిలో ఓ ఎలుక దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ..
జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లో పూర్ణిమా స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..
ఈ దోమలు ఇప్పటివి కావు. పలు అధ్యయనాలు వెల్లడిస్తు్న్న వివరాల ప్రకారం.. దోమలు డైనోసార్ల కాలం నాటివని తెలుస్తోంది. క్రెటేషియస్ కాలంలో డైనోసార్లు సంచరిచేవని అందరికీ తెలిసిందే. ఇదే కాలంలో..
కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..