Home » Trending News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సముద్రం అడుగు భాగంలో అనేక జీవులు కనిపిస్తుంటాయి. తాబేలు, జెల్లీఫిష్, ఆక్టోపస్, నక్షత్ర చేపలు తదితర జీవులు కనిపిస్తాయి. అయితే..
ఓ పిల్లి ఆహారం కోసం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయితే ఆహారం ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తోంది. దాని పక్కనే అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే..
మనిషి జీవితంపై రాశిఫలాలు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి రాశి ఫలాలు ఒక్కో విధంగా ఉంటాయని, ఇవి రోజుకు రోజుకూ మారుతుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి..
గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక గ్రామం లక్కుండిలో భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా చిన్న రాగి బిందెలో అరకేజీ బరువున్న బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి..
చనిపోయిన బిచ్చగాడి బ్యాగులో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి. అనిల్ బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు విలువ రూ.4.50 లక్షలుగా తేలింది. అధికారులు అనిల్ కుటుంబ సభ్యుల కోసం వెతకటం మొదలెట్టారు..
సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంది ప్రాంతం వద్ద NH–65పై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 22 మంది గాయపడ్డారు.
2025లో బిర్యానీ పిచ్చి మాములుగా లేదు. నిమిషానికి సుమారు 200 ఆర్డర్లతో స్విగ్గీలో రికార్డు స్థాయి ట్రెండ్ను సృష్టించారు.
టమాటా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? అత్యంత రుచికరమైన టమాటా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..