Home » Trending News
అద్దె ఇంటి కోసం వెతికే క్రమంలో తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెబుతూ ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
నాసా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైంది. వ్యోమగాములతో కూడిన ఒరాయన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా స్ప్లాష్ డౌన్ అయింది..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో ప్రధానంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్లో అయితే పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యుద్ధం ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణంతో పాటూ ఉపాధి అవకాశాలు కూడా తగ్గడంతో..
పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని.. బంకుల్లో పెట్రోలు, గ్యాస్ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన....
రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...
ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకూ ఉందని, ఆ తర్వాత చతుర్దశి ఉంటుందని.. అలాగే ఈ రోజు శతభిషా నక్షత్రం పూర్తిగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు..
గ్యాస్ సిలిండర్ల సమస్య కారణంగా ఓ వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్పై కూర చేశాడు. కూరగాయలు వేసి ఉడికించాడు. అయితే మధ్యలో అనుమానం వచ్చి టెస్టర్ సాయంతో స్టవ్ను టెస్ట్ చేయగా షాకింగ్ సీన్ కనిపించింది..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సముద్రం అడుగు భాగంలో అనేక జీవులు కనిపిస్తుంటాయి. తాబేలు, జెల్లీఫిష్, ఆక్టోపస్, నక్షత్ర చేపలు తదితర జీవులు కనిపిస్తాయి. అయితే..
ఓ పిల్లి ఆహారం కోసం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయితే ఆహారం ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తోంది. దాని పక్కనే అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే..