Home » Trending News
2025లో బిర్యానీ పిచ్చి మాములుగా లేదు. నిమిషానికి సుమారు 200 ఆర్డర్లతో స్విగ్గీలో రికార్డు స్థాయి ట్రెండ్ను సృష్టించారు.
టమాటా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? అత్యంత రుచికరమైన టమాటా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఇవాళ గుండె పగిలి మరణించిన జమ్మన్న కుటుంబానికి రూ.25లక్షల పరిహారం అందిచాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు..
టాయిలెట్లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. తన కంపెనీపై ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తూ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో భార్య కారణంగా సమస్యలు వచ్చిపడ్డాయి. పూర్ణిమ ఇంటి పక్కనే మహేష్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. పూర్ణిమకు, మహేష్కు ఏర్పడిన పరిచయం.. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో..
2025లో అనేక సంఘటనలు బాగా వైరల్ అయ్యాయి. కొన్ని అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బాగా వైరల్ అయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ మహిళ రైస్ మిల్లులో పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్లోకి చొరబడి..
కెనడా నుంచి తిరిగొచ్చాక ఉద్యోగ వేటలో నానా ఇక్కట్ల పాలవుతున్న ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది. సదరు వ్యక్తి ఇబ్బందులను విన్న నెటిజన్లు తమకు తెలిసిన సలహాలు, సూచనలు చేశారు.
ఇటీవల కాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.