Home » Viral News
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్నే అనుసరిస్తుంటాయి. దాదాపు అన్ని దేశాల క్యాలెండర్లలోనూ సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి. అయితే, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మాత్రం భిన్నమైన క్యాలెండర్ను ఫాలో అవుతుంటుంది. ఆ దేశపు క్యాలెండర్ 12 కాదు, 13 నెలలను కలిగి ఉంటుంది.
ఇరాన్లోని హార్ముజ్ ద్వీపం మరోసారి దాని అద్భుతమైన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా హార్ముజ్ ద్వీపంలోని బీచ్లు, సముద్ర తీరాలు ఎరుపు రంగులోకి మారాయి. రక్తంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి.
తండ్రి నుంచి లభించే ప్రేమ, భద్రత, విశ్వాసం కూతురికి ఎంతో భరోసా కల్పిస్తాయి. ఏ విషయమైనా తల్లి కంటే ముందు తండ్రితోనే చెప్పే అమ్మాయిలు ఎందరో ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తండ్రీ కూతుళ్ల బంధం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం చాలా మంది కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. వివాహ బంధంలో ఉన్న పురుషుడు లేదా స్త్రీ పరాయి వాళ్ల వ్యామోహంలో పడి తమ భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.
మన దేశంలో ప్రస్తుతం లెక్కలేనన్ని డేటింగ్ యాప్లు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు కొంతమంది లింక్డిన్ను కూడా డేటింగ్ యాప్ తరహాలో ఉపయోగిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన యాడ్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది.
ప్రస్తుతం బ్రెజిల్ను తీవ్ర తుఫాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ దక్షిణ భాగాన్ని భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వణికిస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ఈ గాలుల ధాటికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూస్తుండగానే కుప్పకూలిపోయింది.
వివాహ వేడుక చాలా వైభవంగా జరగాలని చాలా మంది అనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అవసరమైతే అప్పులు చేసి కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లి కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు.
ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారులను తనిఖీ చేస్తూ హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కలిగిస్తున్నారు. అయినా చాలా మంది హెల్మెట్ ధరించకుండా వెళ్లడానికే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.
ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మన దేశంలోని కొన్ని ఆచారాలు మాత్రం సమసిపోవడం లేదు. ఇప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెళ్లిళ్ల సమయంలో కట్నం ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కట్నం కోసం వరుడి కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నారు.