Home » Viral News
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఎవరూ ఊహించని చిత్రవిచిత్రమైన రీల్స్, వీడియోలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. అలాంటి వీడియోలకు ఇంటర్నెట్లో సెకండ్లలో వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని థ్రిల్లింగ్ ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ను ప్రదర్శిస్తూ చేసే విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే ఉద్యోగులే కీలకం. ఉద్యోగులు కష్టపడి, సమర్థవంతంగా పని చేస్తేనే కంపెనీకి లాభాలు వస్తాయి. కొందరు యజమానులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తుంచుకుని వారికి తగిన బహుమతులు ఇస్తుంటారు.
సోషల్ మీడియా పాపులర్ కావాలనే పిచ్చితో యువత ప్రమాదకరమైన రీల్స్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఒక యువకుడి వికృత చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు విచారణ గురించి తెలుసుకునేందుకు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లి చేరుకున్నారు. బాలిక హత్యకు సంబంధించిన విషయాల గురించి స్థానిక పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు.
మరణం తర్వాత శరీరం కదులుతుందా? మరణం అనేది ఒక శరీరానికి అంతిమ దశ. ఈ సమయంలో శరీరం పూర్తి నిస్తేజంగా మారిపోతుంది. ఎలాంటి కదలికలూ దాదాపు ఉండవు. అయితే కొన్నిసార్లు మృతదేహం స్వల్పంగా కదిలిందని, చిన్నగా జర్క్లు వచ్చాయని కొందరు చెబుతుంటారు. ఇది నిజమేనా?..
జగపతిబాబు హీరోగా నటించిన శుభలగ్నం సినిమా చూశారా? ఆ సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్త అయిన జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. అయితే ఈ డీల్ పెద్దల సమక్షంలోనే జరగడం విశేషం.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. పాములు మిగతా జంతువులతో పోలిస్తే కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
విమానాలు నడిపే పైలెట్ల విషయంలో విమానయాన సంస్థలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధారణంగా కాక్పిట్లో పైలెట్, కో-పైలెట్ ఉంటారు. విమానం ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన దగ్గర్నుంచి, తిరిగి ల్యాండ్ అయ్యే వరకు వారిద్దరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.