ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pulivendula Elections: పులివెందుల ఎన్నికపై డీఐజీ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Aug 10 , 2025 | 09:23 PM

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ..

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఈ క్రమంలో పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అలాగే స్థానికేతరులపై ఆంక్షలు విధించారు. మొత్తం 500 మందిని బైండోవర్ చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారన్న అంశంపై రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Aug 10 , 2025 | 09:23 PM