ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Army: ఆర్మీ కి ఫుల్ రైట్స్.. ఇక పాక్‌తో యుద్ధమే..

ABN, First Publish Date - 2025-04-29T21:50:17+05:30

ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని.. భారత దళాల సామర్థ్యంపై తమకు విశ్వాసం ఉందని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందని మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి దీటుగా జవాబు ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-29T21:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising