Home » Indian Army
ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..
Operation Sindoor Live Updates in Telugu: భారత పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర మూకల అంతు చూసింది భారత సైన్యం. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతయ్యారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ప్రతి అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకోవడం, దాన్ని భారత్ తిప్పికొట్టిన క్రమంలో దీనిపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తిన ప్రశ్నలకు కూడా ఈ వీడియో సమాధానం ఇచ్చింది.
Agni 5 Ballistic Missile: అగ్ని 5ను ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్.
భారతదేశం అనేక సంవత్సరాలుగా వినిపిస్తున్న ఒక సమస్యకు చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం, వాయుసేనలో ఇంకా సేవలందిస్తున్న చేతక్, చీతా హెలికాప్టర్లు త్వరలో సేవలనుంచి తప్పుకోనున్నాయి. వాటి స్థానంలో తాజా టెక్నాలజీతో కూడిన లైట్ హెలికాప్టర్లు తీసుకోబోతున్నారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం
సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
భారత సైన్యంలోని దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్(కమాండింగ్)గా లెఫ్టినెంట్ జనరల్ వీ.శ్రీహరి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.