• Home » Indian Army

Indian Army

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.

ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది వీరే.. కేంద్రం అధికారిక ప్రకటన..

ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది వీరే.. కేంద్రం అధికారిక ప్రకటన..

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

భారత సైన్యానికి కొత్త అధిపతి.. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..

భారత సైన్యానికి కొత్త అధిపతి.. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..

ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

హైవేపై సీసీటీవీ కళ్లు.. పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత!

హైవేపై సీసీటీవీ కళ్లు.. పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత!

డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక నెట్‌వర్క్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియామకం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియామకం

భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది.

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. వీడియోలు విడుదల చేసిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్..

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తి.. వీడియోలు విడుదల చేసిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్..

ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

ఆపరేషన్ సిందూర్‌ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్‌ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు.

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు

భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీకి చెందిన 'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి