Home » Indian Army
భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది.
ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.
ఆపరేషన్ సిందూర్ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా నుంచి భారత్కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు.
భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీకి చెందిన 'ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. సూరత్కు చెందిన ఇన్సైడ్ ఎఫ్పీవీ సంస్థ తాజాగా సైన్యానికి వందలకొద్దీ ఆత్మాహుతి డ్రోన్స్ను సరఫరా చేసింది.
అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా.. వారిలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నట్లుగా..
చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణెతెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు.
సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బంది ఇండియన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా యాప్స్లలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుపకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. భద్రత, సున్నితమైన సమాచారంపై..