Home » Narendra Modi
ప్రధాన మంత్రి మోదీ నుంచి రిప్లై వస్తుందని ఆశించని ఓ మహిళకు ప్రత్యుత్తరం అందడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..
గతేడాది ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్నకు ఫోన్ చేయకపోవడంతో అమెరికాతో డీల్ కుదరలేదంటూ యూఎస్ వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్పష్టమైన లక్ష్యం, దృఢచిత్తంతో ముందడుగు వేస్తూ ఈ ఏడాది ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్ఫూర్తివంతమైన సంస్కృత శ్లోకాలను షేర్ చేశారు.
పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. త్వరలో మరో చారిత్రక రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్ను జాతికి అంకితం చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.