• Home » Narendra Modi

Narendra Modi

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

'మోదీ, నేను.. పని చేసి చూపించే వ్యక్తులం'.. ప్రధానిని ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

మార్కాపురం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం

పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం

పశ్చిమాసియా సంక్షోభంపై ఈ మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. యుద్ధం కారణంగా భారత్‌పై పడే ప్రభావం, దౌత్యపరమైన వ్యూహాలు, భారత పౌరుల భద్రతపై స్పష్టత ఇవ్వనున్నారు.

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్.. ఆ దాడులను ఖండించిన ప్రధాని మోదీ

ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్.. ఆ దాడులను ఖండించిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతోంది.

పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు

పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు

పశ్చిమాసియా సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మద్దతు తెలిపారు. నిగ్రహం పాటించడం బలహీనత కాదని, అది గొప్ప బలమని అన్నారు.

'కేంద్రం వైఫల్యం వల్లే గ్యాస్ కొరత'

'కేంద్రం వైఫల్యం వల్లే గ్యాస్ కొరత'

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్‌.. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్‌ మండిపడ్డారు.

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.

ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం

ఎల్పీజీపై ఆందోళన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం

ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు.

ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి: కెనడా ప్రధాని

ప్రధాని మోదీ ప్రత్యేకమైన వ్యక్తి: కెనడా ప్రధాని

కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రత్యేకమైన వ్యక్తి అని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి