Home » Narendra Modi
యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. యూఏఈపై దాడులను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్ జెట్ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అపోజిషన్ లీడర్ అంటే రబ్బర్ స్టాంప్ అని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ విషయంలో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. తన కాన్వాయ్లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.
పొదుపు చర్యలు, ఆహారపు అలవాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించాలని ఆయన ఇచ్చిన పిలుపు వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంతర్లీన లక్ష్యం కూడా ఉంది.
పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా దేశ ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ IGoM సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.
ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కాబోయే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తామన్నారు.
సోమనాథ్ ఆలయాన్ని పురర్నిర్మించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన అమృత మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.