అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
ABN, Publish Date - Dec 29 , 2025 | 12:34 PM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సుమారు తొమ్మిది నెలల విరామం తర్వాత సభకు హాజరయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అయితే.. అసెంబ్లీలో ఒక ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు 9 నెలల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాని హాజరయ్యారు. సభలోకి సీఎం రేవంత్ రెడ్డి రాగానే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఇదిలా ఉంటే.. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు.
ఈ వీడియోలు చూడండి:
ప్రారంభమైన ఏపీ మంత్రి మండలి సమావేశం
ట్రైన్ లో మంటలు రాగానే చైన్ లాగా.. తర్వాత ఏం జరిగిందంటే..?
Updated Date - Dec 29 , 2025 | 12:34 PM