ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్

ABN, First Publish Date - 2025-04-17T14:03:52+05:30

హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వీహెచ్, ఎమ్మెల్యేలు మురళినాయక్, ఈర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - 2025-04-17T14:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising