• Home » Congress

Congress

 గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' బ్లాక్‌ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.

రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!

రాష్ట్రపతి ఎన్నికలు, డీలిమిటేషన్ బిల్లే టార్గెట్.. డీఎంకే 22 మంది ఎంపీలపై బీజేపీ కన్ను!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావన.. తమిళనాడు గవర్నర్ అభ్యంతరం

తమిళనాడు మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్ ప్రస్తావించడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు.

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

వచ్చేసారీ నేనే సీఎం.. కాంగ్రెస్ సీనియర్ల గుసగుసలు

వచ్చేసారీ నేనే సీఎం.. కాంగ్రెస్ సీనియర్ల గుసగుసలు

వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండటంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి.

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

59 ఏళ్ల నిరీక్షణకు తెర.. తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్

దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు మంత్రివర్గంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ సిద్ధమవుతోంది.

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ నిందితులు, కుట్రదారులు జైలుకెళ్లడం ఖాయం: మధుసూదన్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్‌ నేత స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు.

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ హర్షం

జనగణనలో కులగణన చేపట్టాలన్న సుప్రీం కోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్వాగతించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఫిర్యాదు అందిందన్నారు.

కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్

కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి