ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించిన మంత్రి తుమ్మల..

ABN, Publish Date - Aug 14 , 2025 | 07:56 PM

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

1/5

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.

2/5

79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

3/5

ఖమ్మం ఆటోనగర్ నుంచి ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

4/5

భారీ జెండాను మోస్తూ రోడ్డు వెంట నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.

5/5

ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకూ సాగిన ర్యాలీలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 07:56 PM