Khammam: ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించిన మంత్రి తుమ్మల..
ABN, Publish Date - Aug 14 , 2025 | 07:56 PM
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.
ఖమ్మం ఆటోనగర్ నుంచి ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
భారీ జెండాను మోస్తూ రోడ్డు వెంట నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకూ సాగిన ర్యాలీలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
Updated Date - Aug 14 , 2025 | 07:56 PM