Home » Khammam
ఖమ్మంలో ప్రపంచస్థాయి డిజైన్తో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు. ఖిల్లాకు రోప్ వే పనులు ప్రారంభమయ్యాయని.. జూన్ నాటికి మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
గంజాయి బ్యాచ్లను ఖమ్మంకు దూరం చేయాలని ఎన్నికల సమయంలో ప్రజలు అడిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో పార్టీ తరఫున సీటు సాధించడం ఒక ఎత్తు. సీటు ఖరారు కాగానే గెలుపు కోసం సమీకరణలు, పెద్దల మద్దతు, సంఘీబావంతో పాటు మరో ముఖ్యమైన అంశం నగదు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారనుంది. సొమ్ములేనిదే అడుగుకూడా పడే పరిస్థితి లేదు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
కుట్రతోనే బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను.. తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఓ దొంగ హోటల్ యజమాని దగ్గర ఉన్న డబ్బు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో 2,50,000 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్, ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన..