Home » Independence Day
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. రెండు పండుగలప్పుడూ మనం చేసే పని.. జెండా ఎగరేయడం.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పని రోజు అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 270 మందికి పైగా తరలివచ్చారు.
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) & బాలీ 92.3 ఎఫ్ఎం 'స్వదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించింది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వచ్చే ఏడాది ఎర్రకోటకు తిరిగి వస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ నుంచి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్పికొట్టారు. వచ్చే ఏడాది కూడా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చని, అయితే ఆ పని ఇంటి నుంచి చేసుకోవచ్చని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని ఘనంగా చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరిలోనూ దేశభక్తి పొంగిపొరలింది. ఆ తర్వాత ఎవరి జీవితాలతో వారు బిజీ అయిపోయారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 వసంతాలు నిండి 77వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ వేడుకలను అమెరికాలో ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు.
దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (Gulf Minority Council) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోంది. దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని జీఎంసీ ప్రతినిధి ఫహీం చెప్పారు.
‘‘వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో... అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.