ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chiranjeevi: హైదరాబాద్‌లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి

ABN, Publish Date - Oct 31 , 2025 | 04:23 PM

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఇవాళ(శుక్రవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

1/8

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఇవాళ(శుక్రవారం) జరిగింది.

2/8

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

3/8

జెండా ఊపి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నచిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్

4/8

ఈ కార్యక్రమంలో భాగం కావడంపై చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

5/8

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ శివధర్ రెడ్డి.

6/8

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో చిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్, పోలీసు అధికారులు

7/8

జాతీయ ఐక్యతను ప్రోత్సహించే ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించి నందుకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, మొత్తం పోలీసు శాఖ కృషిని చిరంజీవి అభినందించారు.

8/8

కార్యక్రమంలో చిరంజీవికి సన్మానం చేస్తున్న సీపీ సజ్జనార్

Updated Date - Oct 31 , 2025 | 04:27 PM