Home » Chiranjeevi
జనసేన (Janasena) పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న ‘విశ్వంభర’ ఘూటింగ్ లోకేషన్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు చిరంజీవిని కలిశారు. అన్నదమ్ములు గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు.
రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.
పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.