Home » Telangana Police
పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీ్సశాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు?
ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో..
అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివా్సను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలోని శ్రీనివాస్ నివాసానికి తెల్లవారుజామునే వెళ్లి కాలింగ్ బెల్ కొట్టినా ఆయన చాలాసేపటి వరకు తెరవలేదు.
కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్సస్టేషన్ ఎస్సై సాయికుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు.
మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పేపర్-1కు 46.75 శాతం, పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.