Home » Telangana Police
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై బీఆర్ఎస్ వర్గాలు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమైంది.
Excise Police Ganja Raid: నగరంలోని దూల్పేటలో రోహన్ సింగ్ అనే వ్యక్తి కొత్త పంథాలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడ్డాడు. ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చిన అతడు.. దానికి పూజలు చేశారు. రోహన్ సింగ్ వద్ద గంజాయి ఉన్నట్లు పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించారు.
CM Revanth Child Protection: కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
పాస్పోర్టు దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలిచారు.
Drugs In Pubs: కోకాపేట్లోని పబ్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు ఎస్వోటీ పోలీసులు. డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు సమాచారంతో ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా పబ్లలో దాడులు నిర్వహించారు.
Police Warn: చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ బర్తే పార్టీ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు.. ట్విట్టర్ వేదికగా మంగ్లీకి కౌంటర్ ఇచ్చారు.
Ghatkesar Case: ఘట్కేసర్లో దారుణం జరిగింది. అత్త అనే కనికరం లేకుండా అల్లుడు కిరాతకంగా చంపేశాడు.
ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
Police Assault Case: బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే)8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. నిన్న(సోమవారం) అర్థరాత్రి తల్లి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.