CM Revanth Reddy: జపాన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
ABN, Publish Date - Apr 17 , 2025 | 06:38 AM
జపాన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. పలు కార్యక్రమాల్లో రేవంత్ బృందం పాల్గొన్నారు.
జపాన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది.
పలు కార్యక్రమాల్లో రేవంత్ బృందం పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ బృందానికి జపాన్లోని భారత రాయబారి శిబు జార్జ్ ఘనంగా స్వాగతం పలికారు.
టోక్యోలోని వందేళ్ల నాటి ఇండియా హౌస్లో సీఎం రేవంత్రెడ్డితో సహా భారత ప్రతినిధులకు శిబూ జార్జ్ ఆతిథ్య విందు ఇచ్చారు.
ఈ విందుకు సీఎం రేవంత్రెడ్డితో పాటు డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ నెపోలియన్ హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో శిబు జార్జ్
శిబు జార్జ్ను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
Updated Date - Apr 17 , 2025 | 06:46 AM