Home » International News
శత్రు భూభాగంలో తమ ఎయిర్మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్ను తమ సైన్యం సమర్ధవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్లో పోస్ట్ చేశారు.
తమ కుమారుడు యుద్ధ విమాన పైలట్ అని, ఇరాన్లో యుద్ధానికి వెళ్లిన ఆయన నుంచి స్పందన రావడం లేదంటూ అమెరికాకు చెందిన ఒక మహిళ ‘ఎక్స్’లో ఆవేదన వ్యక్తం చేశారు....
లో నివసిస్తున్న ఇరాన్ కీలక నేతల బంధువులపై అమెరికా దృష్టిపెట్టింది. వారి చట్టబద్ధ హక్కులను రద్దు చేసి అరెస్టులు చేస్తోంది...
పొరుగు దేశం పాకిస్థాన్లో గురువారం భారీగా పెంచిన పెట్రో ధరలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ దేశప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది...
ఇరాన్తో యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారులు తమ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తున్నారు....
వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్ జలసంధిని తెరవాలని.. లేకుంటే ఇరాన్కు నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. సమయం దగ్గరపడుతోందని...
అమెరికాకు చెందిన ఎమ్క్యూ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఎమ్క్యూ-1 డ్రోన్ను అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్జీసీ కూల్చేసిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇరాన్ అనుమతించిన మార్గంలో వెళ్లటం ద్వారా ఇబ్బందులు తప్పవని ఇండియాతో పాటు పలు దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గం ద్వారా నౌకలను రవాణా చేస్తున్నాయి. ఒమనీ టెర్రిటోరియల్ వాటర్స్ ద్వారా నౌకలను తమ దేశాలకు తీసుకెళుతున్నాయి.