Home » International News
పాకిస్థాన్ నుంచి 2025 మేలో తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నామని బలోచ్ నేత తమ లేఖలో గుర్తుచేశారు. 2026 మొదటి వారంలో '2026 బలోచిస్థాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్'ను బలూచిస్థాన్ రిపబ్లిక్ జరుపుకోనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్జోంగ్ ఉన్తో పాటు కిమ్ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి కుట్ర పన్నిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా గూఢాచారి సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య 2025, మే నెలలో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 70 సార్లకు పైగా ప్రకటించగా..
ఖాళీ బల్లలు, విద్యార్థులు లేని క్లాసు రూములు.. దక్షిణ కొరియాలోని చాలా ప్రావిన్సుల్లో పాఠశాలల్లో ఇవే కనిపిస్తున్నాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాక్లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని సైఫుల్లా కసూరీ అంగీకరిస్తూనే, భారత్ చాలా పెద్ద తప్పుచేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా..తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్.. ఫెడరల్ రిజిస్టర్లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది.
ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తిప్పి పంపిస్తోందన్న అభిప్రాయాలు నెలకొన్నప్పటికీ వాస్తవానికయితే ఈ విషయంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది.
అమెరికా హెచ్1బీ వీసా అప్పాయింట్మెంట్లు, జారీలో ఏర్పడిన అసాధారణ జాప్యాన్ని మోసగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు.