Home » International News
ఆఫ్రికాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారిటానియా సముద్రతీరంలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో 150 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని..
‘అదృష్టం వచ్చి షేక్హ్యాండ్ ఇచ్చేలోపే దురదృష్టం వచ్చి లిప్కిస్ పెట్టేసింది’ అని ఒక సినిమాలో అన్నట్టుగా.. ఒక్కోసారి అదృష్టం తలుపు తట్టినట్టే తట్టి మాయమవుతుంటుంది. జీవితం ఇక మలుపు తిరిగిందని..
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన దేశ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయింపులు, కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు.. ఎన్నో అంశాలను పేర్కొన్నారు.
ఒక్క వృక్షాలను మినహాయిస్తే.. జీవరాసులను సగానికి కట్ చేస్తే ఏమవుతుంది? ఆ వెంటనే చనిపోతాయి. అంతే తప్ప అవి మళ్లీ పునరుజ్జీవనం చెందవు. కానీ.. అలాంటి జీవి ఒకటి తాజాగా పుట్టుకొచ్చింది. అచ్చం సినిమాల్లో..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు కొన్ని దశాబ్దాల నుంచి చంద్రునిపై రకరకాల ప్రయోగాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ మానవాళి మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్నట్టే అక్కడా..
అదొక నేషనల్ పార్క్. అక్కడికి వెళ్లిన పర్యాటకులందరూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఇంతలోనే అక్కడ ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భూమిని చీల్చుకుంటూ ఒక భారీ పేలుడు..
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా(Ethiopia)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే మనుషుల మధ్య అనుసంధానం అనేది చాలా సులభతరం అయిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు..
పెళ్లయిన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు తీసుకున్న వింత సంఘటన కువైట్లో చోటు చేసుకుంది. తన భర్త చేసిన ఓ పని నచ్చకపోవడం వల్లే.. భార్య ఈ కఠినమైన నిర్ణయం..
ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తే ఎవ్వరికైనా జాలేస్తుంది. ఎంతోకొంత సహాయం చేసి, వారి కడుపు నింపాలని అనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా.. ఏదో ఒక హెల్ప్ చేయాలనిపిస్తుంది.