• Home » CM Revanth Reddy

CM Revanth Reddy

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కిషన్‌రెడ్డి ఫైర్

పేదలకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Harish Rao: ఇది కేడీల.. బేడీల రాజ్యం: హరీశ్‌

Harish Rao: ఇది కేడీల.. బేడీల రాజ్యం: హరీశ్‌

ఇది కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అని, సీఏం ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. కోతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

 Telangana Government: తెలంగాణలో డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు చేయూత పెన్షన్లు

Telangana Government: తెలంగాణలో డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు చేయూత పెన్షన్లు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు చేయూత పెన్ష‌న్లు ఇవ్వడానికి సిద్ధమైంది. మే నెలలో 4021 మంది డ‌యాల‌సిస్ పేషెంట్ల‌కు పెన్ష‌న్లను ప్ర‌జా ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

Harish Rao:  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన హరీష్‌రావు

Harish Rao: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన హరీష్‌రావు

రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్‌రావు అన్నారు.

CM Revanth Ready: జల వివాదాలపై బాబుతో మాట్లాడతా

CM Revanth Ready: జల వివాదాలపై బాబుతో మాట్లాడతా

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు..

రేవంత్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

రేవంత్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి!

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి!

గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయమై చర్చకు మేం సిద్ధం’- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది.

CM Revanth Reddy: మాట్లాడుకుందాం

CM Revanth Reddy: మాట్లాడుకుందాం

గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది.

Yoga Event: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో యోగా కార్యక్రమం

Yoga Event: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో యోగా కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

CM Revanth Reddy: ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోం: రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: ఎవరికోసమో తెలంగాణ హక్కులు వదులుకోం: రేవంత్‌రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి