ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ..

ABN, Publish Date - Dec 30 , 2025 | 11:41 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.

1/8

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. కడప జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

2/8

తెల్లవారుజామునుంచే శ్రీ మహా విష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

3/8

పుత్రదా ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలను శోభయామానంగా అలంకరించారు ఆలయ సిబ్బంది.

4/8

ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు.

5/8

జిల్లా వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు.. గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

6/8

కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

7/8

కలియుగ వైకుంఠ నారాయణుడిని దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

8/8

రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 30 , 2025 | 11:44 AM