• Home » KADAPA

KADAPA

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిత్యానంద రెడ్డి

వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

కడప అల్మాస్‌పేట సర్కిల్‌ ఘటనపై అధికారులు సీరియస్..

కడప అల్మాస్‌పేట సర్కిల్‌ ఘటనపై అధికారులు సీరియస్..

కడప నగరంలోని అల్మాస్‌పేట సర్కిల్ వద్ద ఘర్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఆ మత్తులో ఈ ఘర్షణకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం

కడప జిల్లాలోని ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కి‌ల్‌గా మార్చడంపై వివాదం చెలరేగింది.

భార్య హత్యకు ఇంటర్నెట్‌లో ప్లాన్.. చివరకు..

భార్య హత్యకు ఇంటర్నెట్‌లో ప్లాన్.. చివరకు..

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన హృదయవిదారక ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను అతి దారుణంగా భర్త హత్య చేశాడు. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రైవేట్ కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

ప్రైవేట్ కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం.. సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేట్ కాలేజీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక లే అవుట్‌లో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐడీ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..

జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు

జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు

పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

మండుతున్న భారతం

మండుతున్న భారతం

ఎండ తీవ్రతకు దేశంలో అనేక ప్రాంతాలు మండిపోతున్నాయి. రోజుల తరబడి కొనసాగుతున్న వడగాడ్పులు, నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో ప్రజలు ఠారెత్తుతున్నారు.

దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు.

అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి..

అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి..

కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి