ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు..

ABN, Publish Date - Oct 27 , 2025 | 05:22 PM

కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

1/5

కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

2/5

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3/5

అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

4/5

అలాగే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించారు.

5/5

దీంతో దేవాలయాలు.. ముఖ్యంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం అయింది. దీంతో ఈ రోజు తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

Updated Date - Oct 27 , 2025 | 05:46 PM