ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

ABN, Publish Date - Sep 23 , 2025 | 08:41 PM

విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

1/10

విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.

2/10

రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

3/10

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

4/10

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు.

5/10

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పూల బొకే అందజేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు నేతలు

6/10

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న పలువురు ప్రముఖులు

7/10

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రముఖులు

8/10

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు

9/10

వేదిక వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్

10/10

విజయవాడ ఉత్సవ్‌‌.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సరిగమ విజేత వాగ్దేవి గానామృతంతో పాటు విజయవాడకు చెందిన తన్మయి బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.

Updated Date - Sep 23 , 2025 | 08:45 PM