• Home » Abdul Nazeer

Abdul Nazeer

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్థిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని గవర్నర్ చెప్పుకొచ్చారు.

ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో జరిగిన వేడుకల్లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.

AP Governor: చదువంటే డిగ్రీలు, బట్టీ పట్టడం కాదు: గవర్నర్ అబ్దుల్ నజీర్

AP Governor: చదువంటే డిగ్రీలు, బట్టీ పట్టడం కాదు: గవర్నర్ అబ్దుల్ నజీర్

Abdul Nazeer JNTU Kakinada: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

At Home: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. సీఎంతో డిప్యూటీ సీఎం ముచ్చట్లు

At Home: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్.. సీఎంతో డిప్యూటీ సీఎం ముచ్చట్లు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం విజయవాడలో ఉన్న ఏపీ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు.

Nellore: నెల్లూరు పర్యటనలో గవర్నర్ బిజీ బిజీ

Nellore: నెల్లూరు పర్యటనలో గవర్నర్ బిజీ బిజీ

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బుధవారం బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని కస్తూర్బా కళా క్షేత్రంలో పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించారు.

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

Andhrapradesh: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ తెలిపారు.

LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.

Lokesh: సౌతిండియా బీహార్‌గా ఏపీ

Lokesh: సౌతిండియా బీహార్‌గా ఏపీ

ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్‌ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం టీడీపీ సభ్యుల బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు.

AP Governor: వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వడం సంతోషదాయకం

AP Governor: వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వడం సంతోషదాయకం

ఏపీ ప్రజలందరికీ గవర్నర్ నజీర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి