ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PVN Madhav: స్వరక్ష మహోత్సవ్ - బ్రేవ్ భారత్‌లో పాల్గొన్న పీవీఎన్ మాధవ్

ABN, Publish Date - Sep 26 , 2025 | 04:38 PM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈరోజు(శుక్రవారం) విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూలో జరిగిన స్వరక్ష మహోత్సవ్ - బ్రేవ్ భారత్, సెక్యూర్ భారత్‌ సదస్సుకు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంలో అధునాతన డ్రోన్ టెక్నాలజీ పాత్రను ప్రదర్శించిందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్ ప్రధానంగా సురక్షితమైన, సాంకేతికంగా సాధికారత కలిగిన భారత్‌ను నిర్మించడం వైపు గర్వించదగిన అడుగని పీవీఎన్ మాధవ్ తెలిపారు.

1/8

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈరోజు(శుక్రవారం) విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూలో జరిగిన స్వరక్ష మహోత్సవ్ - బ్రేవ్ భారత్, సెక్యూర్ భారత్‌ సదస్సుకు హాజరయ్యారు.

2/8

ఈ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంలో అధునాతన డ్రోన్ టెక్నాలజీ పాత్రను ప్రదర్శించిందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.

3/8

ఈ కాన్ఫరెన్స్ ప్రధానంగా సురక్షితమైన, సాంకేతికంగా సాధికారత కలిగిన భారత్‌ను నిర్మించడం వైపు గర్వించదగిన అడుగని పీవీఎన్ మాధవ్ తెలిపారు.

4/8

అధికారులతో మాట్లాడుతున్న పీవీఎన్ మాధవ్

5/8

డ్రోన్ టెక్నాలజీ గురించి మాధవ్‌కు వివరిస్తున్న అధికారులు

6/8

డ్రోన్‌లను పరిశీలిస్తున్న మాధవ్

7/8

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పీవీఎన్ మాధవ్

8/8

మాధవ్‌కు చిరు కానుక అందజేస్తున్న అధికారులు

Updated Date - Sep 26 , 2025 | 04:44 PM