Home » Visakhapatnam
విశాఖ వేదికగా మంగళవారం నుంచి జీ-20 సదస్సు ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేందుకు జీ-20లోని 20 సభ్యదేశాలతోపాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని గరివిడి సీఐటీయూ నాయకులు ఎ.గౌరునాయుడు డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రులపై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
టీఎస్ఆర్టీసీ (TSRTC) తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను (AC Sleeper Bus) అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు..
నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆరు గంటలకు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్కు(AP Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్కు నోటీసు
రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేకి అతికినట్టు సరిపోతుంది. ఈ నియోజకవర్గానికి వాసుపల్లి ...