• Home » Visakhapatnam

Visakhapatnam

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

ఆ ఘటనపై  హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..

విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..

విశాఖపట్నం హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్న

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు: వెంకయ్య నాయుడు..

నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు: వెంకయ్య నాయుడు..

తిరుపతి లడ్డూ వ్యవహారం, అయోధ్యలో దొంగతనం, శబరిమల ఘటన తననెంతో బాధించాయని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వీటికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు (ఆదివారం) విశాఖలో 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగగా ఆయన పాల్గొన్నారు.

ఘనంగా 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ.. స్పీకర్ ఎమోషనల్ స్పీచ్..

ఘనంగా 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ.. స్పీకర్ ఎమోషనల్ స్పీచ్..

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జీవిత విశేషాలపై వెలువడిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు.

 రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకం: హోం మంత్రి అనిత

రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకం: హోం మంత్రి అనిత

రాజకీయాల్లో వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని ఉద్ఘాటించారు.

విశాఖలో భూప్రకంపనలు.. పలుచోట్ల కంపించిన భూమి

విశాఖలో భూప్రకంపనలు.. పలుచోట్ల కంపించిన భూమి

విశాఖపట్నంలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల భూమి కంపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి