ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi Srisailam Visit: శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Oct 16 , 2025 | 03:36 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1/10

శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ

2/10

దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద మోదీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికిన వేద పండితులు

3/10

విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి మోదీని ఆహ్వానించిన ఆలయ పండితులు

4/10

శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

5/10

పూజలో భాగంగా ప్రధాన మంత్రి మోదీకి శేష వస్త్రాలు అందించిన ఆలయ పూజారులు

6/10

మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం

7/10

భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న ప్రధాని

8/10

స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన మోదీ

9/10

స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను మోదీకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

10/10

ప్రధాన మంత్రి మోదీకి ఆశీర్వాదాలను అందించిన ఆలయ అర్చకులు

Updated Date - Oct 16 , 2025 | 03:36 PM