ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lokesh Blesses Ram Mohan Naidu Son: కేంద్రమంత్రి కుమారుడిని ముద్దాడిన నారా లోకేష్..!

ABN, Publish Date - Sep 09 , 2025 | 05:15 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు.

1/5

కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఆగస్టు 12వ తేదీన కుమారుడు జన్మించాడు.

2/5

నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

3/5

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి తన ఆశీస్సులు అందజేశారు.

4/5

రామ్మోహన్ నాయుడుకి పుట్టిన వారసుడిని ఎత్తుకుని ముద్దాడారు.

5/5

అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి సతీమణి, శ్రావ్య తల్లి అయిన బండారు మాధవీలతని లోకేష్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు మిహిర అన్వి శివంకృతి అనే కుమార్తె కూడా ఉంది.

Updated Date - Sep 09 , 2025 | 05:17 PM