Home » Nara Lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర 53వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది.
ఏపీ (AP)లో అన్ని వర్గాలను జగన్ (CM Jagan) ప్రభుత్వం అన్యాయం చేసిందని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీలేరు భూఅక్రమాలపై సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ యువనేత నారా లోకేష్ డిమాండ్ చేశారు.
వడ్డెర సామాజిక వర్గీయులు నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
బీసీలకు సీఎం జగన్ (CM Jagan) అన్యాయం చేశారని టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) మండిపడ్డారు. వైసీపీకి ఓటేసిన పాపానికి బీసీలను తొక్కేస్తున్నారని తప్పుబట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనుకున్నప్పుడు ఆయనేంటి? పాదయాత్ర ఏంటి? అసలు జనంతో మమేకమవగలరా? ఏవైనా సమస్యల గురించి మాట్లాడగలరా? అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి.
ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా
యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది.