Home » Nara Lokesh
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ఆసక్తికరణ విశ్లేషణ చేసింది. 2029లో భారత ప్రధానిగా నారా చంద్రబాబు నాయుడు, లేదా నారా లోకేష్కు ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ అనాలసిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణి భర్త నారా లోకేష్.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమపూర్వకమైన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్ట్ చేశారు.
జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు....
మంత్రి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకువస్తుంది. భారతదేశ 'వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో' భార్య కూడా ఉంది...
గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పాఠశాలలకు భారీ ఉపశమనం లభించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు హర్షాతిరేకాలు..
గత వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, దుర్మార్గాలు అన్నీఇన్నీ కావని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సాగించిన వికృత చేష్టల్ని ప్రజలకు గుర్తు చేస్తున్నానని సీఎం అన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర సభలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విలువలు, తపనతో రాజకీయాలు చేశారని చెప్పారు. అవినీతి మచ్చలేని ఏకైక నేతగా..
ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ - మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి..