• Home » Nara Lokesh

Nara Lokesh

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఏఎంసీఏ: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ నుంచి ఫైటర్‌ జెట్‌ తయారీ సంస్థల వరకు ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఉబర్ సీఈఓ‌తో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్

ఉబర్ సీఈఓ‌తో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్

ఉబర్ గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.

800 ప్రాజెక్టులు.. 24 లక్షల ఉద్యోగాలు!

800 ప్రాజెక్టులు.. 24 లక్షల ఉద్యోగాలు!

ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. గడచిన 23 నెలల్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.

జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌ వివాహానికి మంత్రి లోకేశ్‌

జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌ వివాహానికి మంత్రి లోకేశ్‌

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం జరిగిన గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌..

సరిచేయండి చిన్న బాస్‌..!

సరిచేయండి చిన్న బాస్‌..!

తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ అనంతపురానికి వస్తున్నారు. అర్బన్‌ కార్యకర్తలతో ఆయన గురువారం సమావేశం కానున్నారు.

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు.

అమరావతిలో ‘పుంగోల్‌’

అమరావతిలో ‘పుంగోల్‌’

రాజధాని అమరావతిలో సింగపూర్‌లోని ఆధునిక పుంగోల్‌ తరహా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ ప్రకటించారు.

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సింగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

మదర్స్ డే నేడు. ఈ నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేశ్ స్పందించారు.

టీడీపీ మహానాడు.. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా లోకేశ్

టీడీపీ మహానాడు.. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా లోకేశ్

నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఈ నిర్వహణ కోసం వివిధ కమిటీలను పార్టీ హైకమాండ్ నియమించింది. మొత్తం 21 కమిటీలను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలను గురువారం విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి