• Home » Nara Lokesh

Nara Lokesh

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

సీఎం తల్లిని అవమానిస్తే..2 చిన్న మాటలా?

ఏవో రెండు చిన్న మాటలు అన్నారని’ అంటూ అంబటి రాంబాబును వైఎస్‌ జగన్‌ వెనుకేసుకు రావడంపై మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. అవి చిన్న మాటలా అని నిలదీశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని....

ఆరోపణలు చేయడం.. పారిపోవడం!

ఆరోపణలు చేయడం.. పారిపోవడం!

శాసన మండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులు, పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

అమరావతికి చట్టబద్ధత!

అమరావతికి చట్టబద్ధత!

వ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

విజయవాడలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని లోకేష్ అన్నారు.

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. దేశంలో ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.

ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది!

ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది!

జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని, వెజిటబుల్‌ ఆయిల్‌న్నట్లు తేలిందని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..

విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి.. మాట్లాడిన విషయాలివే..

కాకినాడలోని జేఎన్‌టీయూ విద్యార్థులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతమంది గొడవలు పెడుతున్నారని, ఏ కుటుంబంలో పుడతామో ఎవరి చేతుల్లోనూ ఉండదని లోకేశ్ వ్యాఖ్యానించారు..

మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు.. ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు

మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు.. ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు

సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం సచివాలయంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం అయింది. నిర్ణీత వయసు కలిగిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం సందర్భంగా అధికారులను ఆదేశించారు.

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్తవారికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. పార్లమెంటరీ కమిటీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి.. ప్రతి సభ్యుడితోనూ ఫొటోలు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి