• Home » Nara Lokesh

Nara Lokesh

షైనింగ్ స్టార్స్‌ను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

షైనింగ్ స్టార్స్‌ను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను ఘనంగా సన్మానించారు.

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు చదవకపోతే...నాకు మైనస్‌ మార్కులు

మీరు చదవకపోతే...నాకు మైనస్‌ మార్కులు

విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే, సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, సక్రమంగా చదవకపోతే మైనస్‌ మార్కులు వేస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

బాధితులకు అండగా ఉంటాం.. పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి లోకేశ్..

బాధితులకు అండగా ఉంటాం.. పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి లోకేశ్..

అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

బాబా రాందేవ్​‌‌తో పోటాపోటీగా లోకేష్ యోగాసనాలు

బాబా రాందేవ్​‌‌తో పోటాపోటీగా లోకేష్ యోగాసనాలు

ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పీఎంశ్రీ నిధుల వినియోగంలో ఏపీ నెం 1

పీఎంశ్రీ నిధుల వినియోగంలో ఏపీ నెం 1

ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం

విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగతున్నాయి. వర్షంలోనూ టాప్ గేర్‌లో నిర్మాణ కార్యకలాపాలు సాగిస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేస్తూ.. సంబంధిత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం

వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం

రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి