Home » Nara Lokesh
విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
‘భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వేలాది మంది విద్యార్థినులు, మహిళలు ప్రదర్శించిన థింసా డ్యాన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అని మంత్రి లోకేశ్ ఎక్స్లో పోస్టు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్, విండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా మనల్ని గెంటి వేశారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ కసితోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం పత్తికొండకు వస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు.
'మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీ సోమవారం మంత్రి నారా లోకేశ్ను కలిశారు. మంత్రి నారా లోకేష్.. జెస్సీని అభినందించారు. జెస్సీకి అన్ని విధాల మద్దతుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.
టీడీపీ కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ కీలక హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించే కార్యకర్తల క్షేమమే తమకు ప్రాధాన్యమని, వారి ఆరోగ్య భద్రత బాధ్యత పూర్తిగా తమదేనని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బ్రహ్మం చౌదరిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. బ్రహ్మం చౌదరి యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ‘మన ఇల్లు - మన లోకేశ్’ పేరిట మంత్రి నారా లోకేశ్.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు.