• Home » Delhi

Delhi

ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..

ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’కు మంచి స్పందన వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌పో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేసింది.

ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..

ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’‌లో గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్‌గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్‌గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఏఐ సమిట్‌లో గందరగోళం.. స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఏఐ సమిట్‌లో గందరగోళం.. స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం..

ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు.

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతోన్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొంటున్నారా లేదా అనే విషయంపై గత 24 గంటలుగా తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు: మంత్రి లోకేశ్

విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగు: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో యువనేత పాల్గొంటున్నారు. చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ను లోకేశ్ సోమవారం ప్రారంభించారు.

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026' ప్రారంభించనున్నారు. ఏఐని అందరికీ చేరువ చేయడం, బాధ్యతాయుతమైన సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్‌‌కు బాటలు వేయనున్నారు.

ఢిల్లీలో 'సేవా తీర్థ్' ప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..

ఢిల్లీలో 'సేవా తీర్థ్' ప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..

దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన 'సేవా తీర్థ్' (ప్రధానమంత్రి కార్యాలయం), సెంట్రల్ సెక్రటేరియెట్ (కర్తవ్య భవన్) భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తన సందేశంలో 'సేవా తీర్థ్' ప్రాముఖ్యతను కొనియాడారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి