• Home » Delhi

Delhi

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూత..

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూత..

సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం చనిపోయారు.

Business Idea: రాళ్లకు రంగులు రాస్తే రూపాయల వర్షం..  ఇదీ నయా ట్రెండ్!

Business Idea: రాళ్లకు రంగులు రాస్తే రూపాయల వర్షం.. ఇదీ నయా ట్రెండ్!

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఊరికే చెప్పారా.. ఇది అక్షర సత్యమని ఎన్నో సందర్భాల్లో రుజువైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రాయితోనే ఐదు వేల రూపాయలు సంపాదించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

CM Revanth Meets PM Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

CM Revanth Meets PM Narendra Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్​‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Sanchar Saathi App Controversy: పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన

Sanchar Saathi App Controversy: పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన

'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.

Central Government Key Decision: కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్‌భవన్‌ పేరు లోక్‌ భవన్‌గా మార్పు..

Central Government Key Decision: కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్‌భవన్‌ పేరు లోక్‌ భవన్‌గా మార్పు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్‌ పేరును లోక్‌ భవన్‌గా మార్చింది. రాజ్ భవన్‌తో పాటు పీఎంఓ పేరు కూడా మార్చింది. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మార్చింది.

CM Revanth: నేడు ఢిల్లీకి  సీఎం రేవంత్ రెడ్డి..   ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి గ్లోబల్ సమ్మిట్‌ ఆహ్వానం

CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి గ్లోబల్ సమ్మిట్‌ ఆహ్వానం

ఈ రాత్రి 8 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. తిరిగి రేపు రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.

Rammohan Naidu: జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

Rammohan Naidu: జీపీఎస్ స్పూఫింగ్‌పై రామ్మోహన్ నాయుడు క్లారిటీ

ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్.. కేంద్రంపై మండిపాటు..

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్.. కేంద్రంపై మండిపాటు..

ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం..

Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశం..

దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు, సెలెబ్రిటీలు సైతం డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల బారిన పడుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

Roadside Stone Artistic Clock: ఇది కదా టాలెంట్ అంటే.. రోడ్డు పక్క రాళ్లను వేల రూపాయలకు అమ్మేస్తున్నాడు..

Roadside Stone Artistic Clock: ఇది కదా టాలెంట్ అంటే.. రోడ్డు పక్క రాళ్లను వేల రూపాయలకు అమ్మేస్తున్నాడు..

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు రోడ్డు పక్కన పడున్న రాళ్లను తన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. వాటిని అందమైన గడియారాలుగా మార్చి అమ్మేస్తున్నాడు. వందల నుంచి వేల రూపాయలు సంపాదిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి