• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

Rammohan Naidu: సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి

Rammohan Naidu: సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యు సిటీ: కేంద్రమంత్రి

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరికొద్ది నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుందని.. మరో నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు.

GMR Mansas Aviation Edu City: ఏవియేషన్ ఎడ్యు సిటీ.. జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఒప్పందం..

GMR Mansas Aviation Edu City: ఏవియేషన్ ఎడ్యు సిటీ.. జీఎంఆర్-మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఒప్పందం..

ఎడ్యు సిటీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 136.33 ఎకరాల భూమిని ఇచ్చిన పూసపాటి కుటుంబానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు జీఎంఆర్ - మాన్సాస్ ట్రస్ట్ మధ్య ఏవియేషన్ ఎడ్యు సిటీకి సంబంధించి..

IndiGo Crisis: ఇండిగోకు డీజీసీఏ షాక్​.. 5 శాతం విమానాల సంఖ్య తగ్గింపు!

IndiGo Crisis: ఇండిగోకు డీజీసీఏ షాక్​.. 5 శాతం విమానాల సంఖ్య తగ్గింపు!

దేశ విమానయాన రంగంలో సంక్షోభం సృష్టించిన ఇండిగో వ్యవహారంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

IndiGo Crisis: ఇండిగోపై కఠిన చర్యలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన

IndiGo Crisis: ఇండిగోపై కఠిన చర్యలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంక్షోభంపై మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు.

Ram Mohan Naidu: ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ  సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం: కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

TDP MPs: విమాన సర్వీసులపై కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల చర్చలు

TDP MPs: విమాన సర్వీసులపై కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల చర్చలు

విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ ఎంపీలు కోరారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసులపై కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కలిశారు.

Union Minister Rammohan Naidu: నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

Union Minister Rammohan Naidu: నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.

Rammohan Naidu Google Investment: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..

Rammohan Naidu Google Investment: స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..

డేటా సెంటర్‌కు అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇండస్ట్రీలు వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేక పోతున్నారని.. విమర్శిస్తున్నారని మండిపడ్డారు

Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు.. రామ్మోహన్ నాయుడు

Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు.. రామ్మోహన్ నాయుడు

ఏఏఐబీ అనేది విమాన ప్రమాదాలకు సంబంధించిన మేండేటెడ్ అథారిటీ అని, ఎవరి ప్రభావానికి లొంగకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా దర్యాప్తు సాగిస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి