ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Srisailam: శ్రీశైలంలో సీఎం చంద్రబాబు.. భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు..

ABN, Publish Date - Jul 08 , 2025 | 04:49 PM

Chandrababu Naidu Srisailam Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

1/6

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైల పర్యటనలో ఉన్నారు.

2/6

ఈ సందర్భంగా శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

3/6

ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

4/6

జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఆయన శ్రీశైలం విచ్చేశారు.

5/6

అంతకుముందు సున్నిపెంట హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, అధికారులు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

6/6

మల్లన్న సేవ అనంతరం సీఎం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు.

Updated Date - Jul 08 , 2025 | 05:03 PM