ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BAC Meeting: అసెంబ్లీలో బీఏసీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ABN, Publish Date - Sep 18 , 2025 | 09:52 PM

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

1/6

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది.

2/6

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

3/6

ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

4/6

అసెంబ్లీ సమావేశాలు, ఏ అంశాలు చర్చించాలనే విషయాలపై బీఏసీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచనలు చేశారు.

5/6

ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

6/6

ఈ సమావేశంలో 18 అంశాలను టీడీపీ శాసనసభ పక్ష సమావేశం ప్రతిపాదించింది.

Updated Date - Sep 18 , 2025 | 10:58 PM