Home » AP Assembly Sessions
ముఖ్యమంత్రి జగన్కు ధనుంజయరెడ్డి కార్యదర్శి. సీఎంవోలో ఆయనే కీలకాధికారి. ప్రజాప్రతినిధులు, లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి.. తన కార్యదర్శికి చెబుతారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా
‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను ఆయన కలిశారు.
అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయాలు హాట్ గా మారాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ( CM Jagan ) వరస సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి.
Andhrapradesh: ఉత్తరాంధ్ర నుంచి శాసనసభకు స్పీకర్గా శ్రీకాకుళం నుంచి నాలుగవ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతాారాం అన్నారు. ఏపీ అసెంబ్లీ ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... ప్రతీసారి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అయితే శాసనసభలో పార్టీ సభ్యుల లెక్కను చెప్పేటప్పుడు స్పీకర్ తడబడడం గమనార్హం.
అమరావతి: నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు నిరసన తెలిపారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు... రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ ప్రదర్శన చేపట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే మరో రెండు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలపనుంది.