ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ప్రపంచ జనాభా దినోత్సవం సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ABN, Publish Date - Jul 12 , 2025 | 08:50 AM

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ‘జనాభా నిర్వహణ విధానం- ప్రతి కుటుంబం ముఖ్యం - మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే భావనతో రూపొందించిన సర్వేను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు.

1/15

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

2/15

‘జనాభా నిర్వహణ విధానం- ప్రతి కుటుంబం ముఖ్యం - మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే భావనతో రూపొందించిన సర్వేను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

3/15

జనమే బలమని, జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్గాటించారు.

4/15

సదస్సుకు హాజరైన ప్రముఖులు

5/15

సదస్సులో మాట్లాడుతున్న యువతులు

6/15

జనాభా ఎప్పటికీ భారం కాదని... అదే మనకు తిరుగులేని ఆస్తి అని సీఎం చంద్రబాబు తెలిపారు.

7/15

సదస్సులో మాట్లాడుతున్న ప్రముఖులు

8/15

140 కోట్ల జనాభాతో మన దేశం చైనాను వెనక్కు నెట్టిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జనాభాతోపాటు జననాల రేటు కూడా తగ్గిపోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

9/15

‘దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌’ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

10/15

ఒకప్పుడు తాను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు జనాభా వృద్ధి కావాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

11/15

సీఎం చంద్రబాబుతో ఫొటో దిగుతున్న మహిళలు

12/15

దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభాయే అని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.

13/15

సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్న మహిళలు

14/15

సదస్సులో మాట్లాడుతున్న వక్తలు

15/15

జనాభా నియంత్రణపై కాదు.. నిర్వహణపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Updated Date - Jul 12 , 2025 | 08:55 AM