Home » AP Secretariat
రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు.
Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.
విశాఖ రుషికొండ ప్యాలెస్లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ ముగిసింది.
Andhrapradesh: అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ఏకంగా సచివాలంలో వైసీపీ అనుకూల అధికారుల బరితెగింపులకు పాల్పడ్డారు. సస్పెన్షన్లో ఉన్న సచివాలయం ఉద్యోగి సంఘనాయకుడు వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఒకటా రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియ పెండింగ్లో ఉంటూ వస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడు స్వరాష్ట్రానికి వెళ్తామా..? అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే గడిపేశారు. అయితే.. కూటమి సర్కార్ వచ్చిన రోజుల వ్యవధిలోనే..