ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 29 , 2025 | 08:19 PM

ఆపరేషన్‌ సిందూర్‌‌ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపాలని తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తనకు ఫోన్‌ చేశారని అయితే తాను బిజీగా ఉండి ఫోన్ లిప్ట్ చేయలేదని చెప్పారు. కానీ, వాన్స్‌ మళ్లీ తనకు ఫోన్‌ చేసి.. భారత్‌పై పాక్ భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని చెప్పాడు. అయితే, పాక్‌ ఈసారి దాడి చేస్తే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతునే ఉందని చెప్పానన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 08:25 PM