Home » Videos
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ.. ముగ్గురూ తమ తమ వాదనలతో ఈ అంశాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
జోగి రమేశ్ బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని కోర్టు దృష్టికి సిట్ తీసుకు వెళ్లింది.
చుక్కలు చూపించిన గోల్డ్, సిల్వర్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? బంగారం, వెండి వరుసగా 3 రోజులు తగ్గుదల దేనికి సంకేతం.? బంగారం, వెండిలో పెట్టుబడులు సురక్షితమేనా.? డాలర్ బలోపేతానికి.. గోల్డ్, సిల్వర్ ధరల తగ్గుదలకు లింక్ ఏంటి.?
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. మంత్రి లోకేష్పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బేగంపేట్ ఎయిర్పోర్టులో వింగ్స్ ఇండియా షో మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది..
లూంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. 1800 సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను బ్రిటిష్ వారు భారత్కు తీసుకువచ్చారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. ఈ వివాదంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు మూఢనమ్మకాలపై అద్భుత ప్రసంగం ఇచ్చారు. రాముడు, బుద్ధుడు, స్వామి వివేకానంద, శంకరాచార్య వంటి మహానుభావుల గుణాలను గౌరవించాలని, కానీ.. వ్యక్తి పూజ కంటే వ్యవస్థాగత మార్పులు, సత్యాగ్రహం, శుచిత్వం, క్షమాగుణం ముఖ్యమని బోధించారు.
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరుగుతున్నాయి.