• Home » Videos

Videos

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీపీ సజ్జనార్ దంపతులు

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీపీ సజ్జనార్ దంపతులు

సికింద్రాబాద్‌లో బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని అమ్మవారిని బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఘనంగా లష్కర్ బోనాలు.. ప్రత్యక్ష ప్రసారం

ఘనంగా లష్కర్ బోనాలు.. ప్రత్యక్ష ప్రసారం

లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్‌ కోసం జగన్‌ పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్‌ కోసం జగన్‌ పాట్లు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విమానాశ్రయం పూర్తిగా తన హయాంలోనే ప్రారంభమైందన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ములుగు జిల్లాలో భారీ వర్షాలు..కొట్టుకుపోయిన రోడ్లు

ములుగు జిల్లాలో భారీ వర్షాలు..కొట్టుకుపోయిన రోడ్లు

ములుగు జిల్లాలో భారీ వర్షానికి రహదారి కొట్టుకుపోయింది. వాజేడు మండలం పరిధిలో చికుపల్లి, పెద్ద గొల్లగూడెం గ్రామల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద డైవర్షన్ రహదారిని ఏర్పాటు చేశారు.

షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు గాయం

షూటింగ్‌లో ప్రమాదం.. జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు గాయం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం అయింది. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

 ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్న చిన్నారులు

ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్న చిన్నారులు

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు రోజూ ప్రమాదకరంగా వాగు దాటాల్సి వస్తోంది.

NTAకు సుప్రీం నోటీసులు.. పేపర్ లీక్‌పై సోమవారం విచారణ

NTAకు సుప్రీం నోటీసులు.. పేపర్ లీక్‌పై సోమవారం విచారణ

న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

భారీ వర్షాల ఎఫెక్ట్.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

భారీ వర్షాల ఎఫెక్ట్.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు తవ్వకం, రవాణా పనులకు అంతరాయం కలిగింది.

అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస టవర్లు సిద్ధం.!

అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస టవర్లు సిద్ధం.!

ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో చేపట్టిన టవర్స్ అందుబాటులోకి రానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి