Home » Operation Sindoor
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లోని కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి లక్ష్యాలను సాధించామని భారత త్రివిధ దళాధిపతులు తెలిపారు. పాక్ దాడులకు తగిన ప్రతీకారం తీసుకున్నామని, తాము సజాగ్రత్తగా సంయమనంతో ముందుకెళ్లామని స్పష్టం చేశారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
భారత్ జరిపిన మిసైల్ దాడుల్లో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఘటనల తాలూకు శాటిలైట్ చిత్రాలను నిపుణులు నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి.
కొన్నేళ్లుగా సాధించిన ఆర్థిక, దౌత్య పురోగతి మొత్తం పహల్గాం దాడితో కనుమరుగైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
పహల్గాం దాడి తరువాత పాక్ ఒంటరైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ దేశాల కూటమి నుంచి కూడా పాక్ కు ఆశించిన మద్దతు రాకపోవడంతో దయాది దేశానికి శరాఘాతంగా మారిందని చెబుతున్నారు.
పాకిస్థాన్ మొదటిరోజు డ్రోన్ దాడులపై విరుచుకపడటంతో దాదాపు అన్నింటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని కూల్చేసిందని, భారత్ జరిపిన కౌంటర్ అటాక్లో లాహోర్లోని రాడార్ ఇన్స్టలేషన్ ధ్వంసమైందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. పాక్ భూతల దాడులను అడ్డుకునేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణుబాంబు రష్యా వద్ద ఉంది. దీన్ని జార్ బాంబా అని అంటారు. ఈ అణుబాంబు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే కౌంటర్ ఆటాక్ ఇచ్చేందుకు వెస్ట్రన్ బోర్డర్స్లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారులు ఇచ్చారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో ద్వివేది సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని శశిథరూర్ అన్నారు. పాక్తో యుద్ధాన్ని పొడిగించడం భారత్ టాప్ ప్రియారిటీగా లేదన్నారు
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడకి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్పై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.