• Home » Operation Sindoor

Operation Sindoor

ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి

ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి

కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.

Pakistan Terror: ఆపరేషన్ సిందూర్‌తో మొత్తం ధ్వంసం చేశారు: పాక్ టెర్రరిస్ట్

Pakistan Terror: ఆపరేషన్ సిందూర్‌తో మొత్తం ధ్వంసం చేశారు: పాక్ టెర్రరిస్ట్

గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీంతో భారత్ లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత సైన్యం.

Army Chief: భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

Army Chief: భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ వైపు నుంచి జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11, 12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని తెలిపారు.

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా

పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.

Saifullla Kasuri: కశ్మీర్‌పై వెనక్కి తగ్గం.. భారత్‌కు పహల్గాం సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్

Saifullla Kasuri: కశ్మీర్‌పై వెనక్కి తగ్గం.. భారత్‌కు పహల్గాం సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాక్‌లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని సైఫుల్లా కసూరీ అంగీకరిస్తూనే, భారత్ చాలా పెద్ద తప్పుచేసిందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

Operation Sindoor news: ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు

Operation Sindoor news: ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లి దాక్కోమన్నారు: పాక్ అధ్యక్షుడు

ఆపరేషన్ సిందూర్ పాక్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా మాట్లాడారు. శనివారం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో జర్దారీ మాట్లాడారు.

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌తో పాక్‌కు ముక్కుతాడు

Year Ender 2025: ఆపరేషన్ సిందూర్‌‌తో పాక్‌కు ముక్కుతాడు

ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్‌లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Year Ender 2025: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Year Ender 2025: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

ఈ సంవత్సరం జరిగిన పలు సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవహరాలు, మారిన అధికార సమీకరణాలు, దీర్ఘకాలిక యుద్ధాలు ఈ ఏడాది ప్రపంచాన్ని పునర్నిర్మించాయని చెప్పక తప్పదు.

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..

Asim Munir: ఆపరేషన్ సిందూర్‌లో మమ్మల్ని ఆదుకుంది అదే: పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్

Asim Munir: ఆపరేషన్ సిందూర్‌లో మమ్మల్ని ఆదుకుంది అదే: పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి