Home » India Pakistan War
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.
Pakistan Loses 127 Crore: సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా 54 మిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు.
Air chief marshal AP Singh: పాకిస్తాన్కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదు జెట్లను మాత్రమే కాకుండా.. ఓ భారీ ‘ఎయిర్బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్’ను కూడా కూల్చేశామన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..
Trump Claims: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం తానే ఆపానని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు. సోమవారం స్కాట్లాండ్లో పర్యటించిన ఆయన అక్కడ కూడా యుద్ధం గురించి మాట్లాడారు.
భారత్-పాక్ యుద్ధంలో ఐదు విమానాలను గాలిలోనే కూల్చేశారని ట్రంప్ తెలిపారు. తన అంచనా ప్రకారం ఐదు జెట్ విమానాలను కూల్చేశారని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ఆయన స్పష్టం చేయలేదు.
పాకిస్థాన్ అంటే అబద్ధాల పుట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునే శత్రుదేశం.. మరోమారు తమ నిజస్వరూపం చూపించింది.
ఆపరేషన్ సిందూర్ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.
మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..